The US Department of State supports the idea that India may become an alternative investment destination for American companies after businesses move out of China due to the novel coronavirus, or COVID-19, pandemic<br />#coronavirus<br />#uscompanies<br />#india<br />#china<br />#usinvestinindia<br />#trumppmmodi<br /><br />కరోనా మహమ్మారి తర్వాత చైనాలోని అమెరికా కంపెనీలు ఇప్పుడు భారత్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్నాయి. వీరికి అమెరికా విదేశాంగ శాఖ కూడా మద్దతిస్తోంది. ఇప్పటి వరకుచైనా కేంద్రంగా జరిగిన కార్యకలాపాలను భారత్ తరలిస్తే బాగుంటుందని అమెరికా బహుళజాతి కంపెనీలు భావిస్తున్నాయి. తమ పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తున్నాయి. గత వారం అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్, భారత్లోని దిగ్గజ అమెరికా కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది.